సెస్ ఎన్నికలు బీజేపీకి ఓ గుణపాఠమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సెస్ ఎన్నికల ఫలితాలతో బీజేపీని ప్రజలు మరోసారి తిరస్కరించారన్నారని కౌంటర్ వేశారు. అడ్డదారుల్లో గెలుపొందాలని బీజేపీ చేసిన కుటిల ప్రయత్నాలను తెలంగాణ...
హైదరాబాద్కు బల్క్ డ్రగ్ పార్క్ను నిరాకరించడం ద్వారా కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలంగాణ ప్రజలను బాధించారని తెలంగాణ మంత్రి కేఈఆర్ శనివారం ఆరోపించారు. పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ...
ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశ తప్పలేదు.. మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటమిపాలై.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు.....
చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీదృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డును కూడా...
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి రూ. 18,000 కోట్లు నిధులు ఇస్తే తాము ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించడం, అందుకు మంత్రి కేటీఆర్ వత్తాసు పలకడాన్ని.. సీపీఎం రాష్ట్ర...
కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్ను ఉచితంగా ఇవ్వొచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ...
వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నారు. వీఆర్ఏల సమస్యల్ని తీర్చి వారికి దసరా కానుక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ని కోరారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వెంటనే విఆర్ఏ డిమాండ్స్ ప్రభుత్వం...
ట్యాంక్ బండ్ శివ అదేనండి శవాల శివ ఈయన గురించి హైదరాబాద్ లో చాలా మందికి తెలుసు. ఎన్నో ఏళ్లుగా ట్యాంక్బండ్ వద్దే ఉంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను ఆయన...