మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసే రోజు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. మునుగోడు ఓటర్లను తమ వైపు మళ్లించుకునేందుకు శక్తికి మించి శ్రమిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్...
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వర్సెస్ పాల్వాయి స్రవంతి ఎపిసోడ్ నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని యోచిస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎలాగైనా మునుగోడులో గులాబీ జెండా ఎగరేయాలని...
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని పనస రవికుమార్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో రవి కుమార్ పనస, శ్రవణ్ దాసోజు తెలంగాణ రాష్ట్ర...
సినిమాల్లో బ్రహ్మానందం కనబడగానే.. జోక్ చేయకున్నా నవ్వు వస్తుంది.. ఇక, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కనబడినా.. ఆయన వేసే పొలిటికల్ సెటైర్లు విన్నా కూడా చాలా మందికి అలాంటి ఫీలింగే...
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి కమ్యూనిస్టు ఐక్యతారాగం పలుకుతున్నారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికల కోసం, టీఆర్ఎస్ గెలుపు కోసం కమ్యూనిస్టులు ఒకటిగా ప్రజల ముందుకెళుతున్నారు. ఈనెల12వ తేదీన ఉభయ కమ్యూనిస్టుల సభ జరగనుంది....
తెలంగాణ కాంగ్రెస్ విషయంలో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. తెలంగాణ కాంగ్రెస్ కి పూర్తి సమయం ఇస్తానన్నారు ప్రియాంకా గాంధీ. ఎవరైనా ఇబ్బంది..సమస్యలు ఉన్నా నాకు చెప్పండి అంటూ ప్రియాంకా గాంధీ...
ఆగస్టు 21న మునుగోడుకి అమిత్ షా రానున్న సందర్భంగా.. షెడ్యూల్ లో స్వల్ప మార్పును బీజేపీ శ్రేణులు ప్రకటించారు. ఆగస్టు 21న మునుగోడు భారీ బహిరంగ సభ అనంతరం ఆయన ఢిల్లీకి వెల్లే...
మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరగనుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ సభకు...