దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చంద్రబాబుపై మండిపడ్డారు. దసరా ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయి.. జిల్లా కలెక్టరు, పోలీసు కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దుర్గమ్మ...
శ్రీశైలంలో నూతన సేవలకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఆలయంలో ఉదయాస్తమానసేవ, ప్రదోషకాల సేవలను ప్రారంభించారు ఈవో లవన్న. సెప్టెంబర్ 5 నుంచి భక్తులకు ఈ సేవలు అందుబాటులోనికి రానున్నాయి. ద్వాదశ మహాక్షేత్రమైన శ్రీశైల...
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని ఆయన...