టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కు ఊరట లభించింది. లోకేష్ పాదయాత్రకు అనుమతి లభించింది. షరతులతో నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ సాయంత్రంలోగా చిత్తూరు...
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీపై సిబిఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా కేసుకు సంబంధించి మొదట పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సి.బి.ఐ. అధికారులు...
చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రేంజ్ లో చంద్రబాబుని ఆడేసుకున్నారు. కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలని...
దేశంలో వెనుకబడిన తరగతులకు జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతి, సంక్షేమం న్యాయబద్ధంగా జరిగేలా చూడాలంటే బీసీల విద్యా, సామాజిక గణన జరగాలి. దీనికి వీలు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేపట్టి...
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, కొడుకు రాజేష్ అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం వుంది.సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్ ను ఖండిస్తున్నాను
కనీస ప్రోటో కాల్స్...
వైసీపీ కబ్జాలు, దౌర్జన్యాలు ఎన్నో నా దృష్టికి వచ్చాయి..రాయలసీమలో సమస్యలు చెప్పాలంటే భయపడుతున్నారు..సీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ఇక్కడ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు పవన్ కళ్యాణ్. తిరుపతిలో జరిగిన...