తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సభాసమావేశాలు ప్రారంభం కానుండగా, బడ్జెట్ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని...
హైదరాబాద్ లో ఒకవైపు డ్రగ్స్, గంజాయి పట్టుబడుతోంది. ఇదిలా ఉంటే నార్కొటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పటాన్ చెరు పోలీసులు. ఇస్నాపూర్ లోని ఓ కంపెనీలో ...
కేంద్ర ప్రభుత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తూ.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రోజ్ గార్ మేళాలో కొత్తగా నియామకపత్రాలు పొందిన అభ్యర్థులకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ...
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ రాష్ట్రానికి తొలిరోజే కీలక విజయం లభించింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు అడ్డాగా ఉన్న భాగ్యనగరంలో మరో అంతర్జాతీయ సంస్థ కొలువుదీరనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు చెందిన...
రాజన్న సిరిసిల్ల జిల్లా సోమ వారం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో సందడి నెలకొంది. సోమ వారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం జరిగింది. తెలుగు రాష్ట్రాల మధ్యన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నేటి నుంచి ప్రారంభం అవుతుందని ముందే ప్రకటించారు. సికింద్రాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రైల్వేమంత్రి...