మహబూబాబాద్ జిల్లా లోని మానుకోటలో ఈ నెల 15 లోపు ముఖ్యమంత్రి కేసిఆర్ పర్యటించనున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో.. మెడికల్ కళాశాల, కలెక్టరేట్ భవనాలను మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్...
జగిత్యాల జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకుంటారు. మొదట టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం...
సీబీఐ, ఈడీలు మా చేతుల్లో లేవంటూ లిక్కర్ స్కాం పై ఎంపీ అర్వింద్ స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నోటీసులు వస్తే విచారణకు సహకరిస్తామని అన్నారని, చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. చేయమని చెబుతున్నామన్నారు....
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి మరో లేఖ రాశారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొద్ది రోజుల క్రితం సీఆర్పీసీ 160 కింది ఎమ్మెల్సీ...
సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోబాల కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగిస్తుండగా.. సిట్ నోటీసులు ఇచ్చినవారు కొందరు విచారణకు డుమ్మాకొడుతున్నారు.. అయితే, ఈ కేసులో సిట్ దర్యాప్తు...
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడం కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. వివిధ సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన పలు...
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కనిపించడం లేదంటూ తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిందింది.. గత 20 రోజుల నుంచి మా ఎమ్మెల్యే కనిపించడంలేదు.. మిస్సింగ్ అయ్యారా? ఎవరైనా కిడ్నాప్...
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది... ప్రస్తుతం డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి.. త్వరలోనే రిటైర్డ్ కానున్నారు.. ఆ తర్వాత ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? ఇస్తే.. ఎలాంటి పాత్ర...